గోవాలో బీజేపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-07-01T10:55:45+05:30 IST

గోవా రాష్ట్రంలో ఓ బీజేపీ ఎమ్మెల్యే కరోనా వైరస్ బారిన పడ్డారు. దక్షిణ గోవాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేకు కరోనా వైరస్ పాజిటివ్....

గోవాలో బీజేపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

పనాజీ (గోవా): గోవా రాష్ట్రంలో ఓ బీజేపీ ఎమ్మెల్యే కరోనా వైరస్ బారిన పడ్డారు. దక్షిణ గోవాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేకు కరోనా వైరస్ పాజిటివ్ అని పరీక్షల్లో తేలడంతో అతన్ని ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించామని గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ చెప్పారు. గోవా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1198 కి చేరాయి. 478 మంది కరోనా నుంచి కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని, మరో ముగ్గురు మరణించారని సీఎం ప్రమోద్ సావంత్ చెప్పారు. 

Updated Date - 2020-07-01T10:55:45+05:30 IST