చెన్నై ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టివేత
ABN , First Publish Date - 2021-10-22T03:33:21+05:30 IST
చెన్నై ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టివేత
చెన్నై: ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టుబడింది. రూ.3 కోట్ల విలువైన 6 కేజీల బంగారంను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 10 మంది దుబాయ్ ప్రయాణికుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి కస్టమ్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు.