వెలవెలబోతున్న బంగారం షాపులు

ABN , First Publish Date - 2021-05-14T19:07:17+05:30 IST

విజయవాడ: అక్షయ తృతీయ సందర్భంగా బంగారం ఆభరణాల షాపులు వెలవెలబోతున్నాయి. కరోనా మహమ్మారి

వెలవెలబోతున్న బంగారం షాపులు

విజయవాడ: అక్షయ తృతీయ సందర్భంగా బంగారం ఆభరణాల షాపులు వెలవెలబోతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ కొనసాగుతుండటంతో ఈ సారి బంగారం కొనేందుకు వినియోగదారులెవరూ ఆసక్తి కనబరచడం లేదు. మరోవైపు కరోనా కారణంగా పెళ్లిళ్లన్నీ వాయిదా పడిపోయాయి. దీంతో వ్యాపారం నత్తనడకన నడుస్తోందని షాపు యజమానులు వాపోతున్నారు.  

Updated Date - 2021-05-14T19:07:17+05:30 IST