రూ.కోటి ఎనిమిది లక్షల విలువైన బంగారం పట్టివేత

ABN , First Publish Date - 2021-06-13T01:25:07+05:30 IST

రూ.కోటి ఎనిమిది లక్షల విలువైన బంగారం పట్టివేత

రూ.కోటి ఎనిమిది లక్షల విలువైన బంగారం పట్టివేత

కర్నూలు: పంచలింగాల చెక్‌పోస్ట్ దగ్గర ఎస్ఈబీ పోలీసుల తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి పత్రాలు లేకుండా హైదరాబాద్ శ్రీబాలాజీ జ్యూయలర్స్ షాప్‌ నుంచి కర్నూలుకు బంగారు నగలను తీసుకెళ్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రూ.కోటి ఎనిమిది లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నాగిశెట్టి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సెబ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2021-06-13T01:25:07+05:30 IST