ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త

ABN , First Publish Date - 2021-08-01T00:49:41+05:30 IST

రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వ శుభవార్త అందించింది. ఉద్యోగులు,

ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త

అమరావతి: రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వ శుభవార్త అందించింది. ఉద్యోగులు, పెన్షనర్లకు 2019 జనవరిలో ఇవ్వాల్సిన డీఏ విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. జూలై జీతంతో కలిపి డీఏని ఇస్తామని అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-08-01T00:49:41+05:30 IST