గౌరవరంలో క్షుద్రపూజల కలకలం
ABN , First Publish Date - 2021-06-22T15:32:51+05:30 IST
ఆనంతసాగరం మండలం గౌరవరంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. కోడిని బలి ఇచ్చిన ఆనవాళ్లు, నిమ్మకాయలు,
నెల్లూరు : ఆనంతసాగరం మండలం గౌరవరంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. కోడిని బలి ఇచ్చిన ఆనవాళ్లు, నిమ్మకాయలు, కొబ్బరి చిప్పలు, కాలిపోయిన తాయిత్తులు దర్శనమిచ్చాయి. మొన్న పక్క గ్రామం మర్రిపాడు, నేడు ఆనంతసాగరం గౌరవరంలో క్షుద్రపూజలు జరిగిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులకు పిర్యాదు చేశారు.