గవర్నర్‌ను కలిసిన ‘ఉద్యాన’ వైస్‌ చాన్సలర్‌

ABN , First Publish Date - 2021-07-30T04:40:59+05:30 IST

రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను గురువారం రాజ్‌భవన్‌లో ఉద్యాన విశ్వ విద్యాలయ వైస్‌చాన్సలర్‌ డాక్టర్‌ టి.జానకిరా మ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు.

గవర్నర్‌ను కలిసిన ‘ఉద్యాన’ వైస్‌ చాన్సలర్‌
గవర్నర్‌కు ఉద్యాన పంచాంగం అందిస్తున్న డాక్టర్‌ జానకిరామ్‌

తాడేపల్లిగూడెం, జూలై 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను గురువారం రాజ్‌భవన్‌లో ఉద్యాన విశ్వ విద్యాలయ వైస్‌చాన్సలర్‌ డాక్టర్‌ టి.జానకిరా మ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఉద్యాన పంచాంగం, గిరిజన మహిళలు.. ఎండిన పూ లతో తయారు చేసిన జ్ఞాపికను బహూకరిం చారు. విశ్వవిద్యాలయంలో చేపడుతున్న అభి వృద్ధి కార్యక్రమాలను గవర్నర్‌కు వివరిం చారు. గవర్నర్‌ను కలిసిన వారిలో  పరిశోధ నా సంచాలకులు డాక్టర్‌ ఆర్‌వీఎస్‌కే రెడ్డి, డాక్టర్‌ బి.శ్రీనివాసులు ఉన్నారు. 

Updated Date - 2021-07-30T04:40:59+05:30 IST