‘ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి’

ABN , First Publish Date - 2021-09-19T05:00:06+05:30 IST

వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయు డు అన్నారని పోరుమామిళ్ల సర్పంచ్‌ యనమల సుధాకర్‌ తెలిపారు.

‘ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి’
చంద్రబాబుతో కలిసిన సర్పంచ్‌ యనమల సుధాకర్‌

పోరుమామిళ్ల, సెప్టెంబరు 18: వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయు డు అన్నారని పోరుమామిళ్ల సర్పంచ్‌ యనమల సుధాకర్‌ తెలిపారు. శనివారం మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో కలిశారని ఆయన విలేకరులకు ఫోన్‌ ద్వారా తెలిపారు. 

Updated Date - 2021-09-19T05:00:06+05:30 IST