బియ్యం కార్డులున్న వారికి రూ.1000 పంపిణీ
ABN , First Publish Date - 2020-04-04T13:27:11+05:30 IST
అమరావతి: బియ్యం కార్డులున్న వారికి ఇవాళ అధికారులు రూ.1000 పంపిణీ చేయనున్నారు.
అమరావతి: బియ్యం కార్డులున్న వారికి ఇవాళ అధికారులు రూ.1000 పంపిణీ చేయనున్నారు. కరోనా కారణంగా ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో నగదు పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సుమారు 1.30కోట్ల కుటుంబాలకు వలంటీర్ల ద్వారా నగదును పంపిణీ చేయనుంది. దీనికోసం ఇప్పటికే ప్రభుత్వం 1300 కోట్ల రూపాయలను విడుదల చేసింది.