కార్మికులకు అండగా ప్రభుత్వం
ABN , First Publish Date - 2020-05-17T09:30:53+05:30 IST
కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమె ల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. శనివారం మండల పరిధి లోని శ్రీకృష్ణ ఫార్మా కంపె నీలో ఆయన కార్మికుల
శంషాబాద్ రూరల్: కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమె ల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. శనివారం మండల పరిధి లోని శ్రీకృష్ణ ఫార్మా కంపె నీలో ఆయన కార్మికుల జెండాను అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ కంపె నీల్లో పనిచేస్తున్న కార్మికు లకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
వారికి ఏమైనా కార్మికులకు సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికుల నాయకుడు గణేష్గుప్తా, ఎంపీపీ జయమ్మశ్రీనివాస్, జడ్పీటీసీ తన్వీరాజు, చైర్పర్సన్ సుష్మారెడ్డి, సర్పంచ్ లక్ష్మయ్య, ఎంపీటీసీ యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.