గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-09-26T11:07:56+05:30 IST

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొ న్నారు. శుక్రవారం రేచిని లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి

గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రభుత్వం

తాండూర్‌(బెల్లంపల్లి), సెప్టెంబరు 25 :  గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొ న్నారు. శుక్రవారం రేచిని లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా నిర్మించిన శ్మ శానవాటిక, డంపింగ్‌ యార్డులను ప్రారంభించి మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ గ్రామాల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకా లను అమలు చేస్తున్నారని తెలిపారు.  ఎంపీపీ ప్రణయ్‌, జడ్పీ టీసీ బానయ్య, ఎంపీటీసీలు, సర్పంచులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. బెల్లంపల్లి మండలంలోని కన్నాలలో నూతనంగా నిర్మిస్తున్న రైతు వేదిక భవన నిర్మాణ పనులను పరిశీలించి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సం బంధిత అధికారులకు సూచించారు. 

Updated Date - 2020-09-26T11:07:56+05:30 IST