డాక్టర్‌ సూర్యనారాయణ రాజును సన్మానించిన గవర్నర్‌

ABN , First Publish Date - 2021-10-18T00:08:47+05:30 IST

ప్రముఖ వైద్యులు సర్జికల్‌ ఆంకాలజిస్టు డాక్టర్‌ సూర్యనారాయణ రాజును గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆదివారం రాజ్‌భవన్‌లో సన్మానించారు.

డాక్టర్‌ సూర్యనారాయణ రాజును సన్మానించిన గవర్నర్‌

హైదరాబాద్‌: ప్రముఖ వైద్యులు సర్జికల్‌ ఆంకాలజిస్టు డాక్టర్‌ సూర్యనారాయణ రాజును గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆదివారం రాజ్‌భవన్‌లో సన్మానించారు. డాక్టర్‌ సూర్యనారాయణరాజు నిమ్స్‌ డీన్‌ రీసెర్చ్‌గా కూడా పనిచేశారు. ఆయన నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసి) సభ్యుడిగా పదోన్నతి పై వెళ్తున్న నేపధ్యంలో గవర్నర్‌ తమిళిసై ఆయనను సన్మానించారు. 

Updated Date - 2021-10-18T00:08:47+05:30 IST