20 నుంచి అసెంబ్లీకి గవర్నర్‌ సరే!

ABN , First Publish Date - 2021-05-14T08:55:01+05:30 IST

ఈ నెల 20 నుంచి శాసనసభా సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గురువారం గవర్నర్‌ విశ్వభూష

20 నుంచి అసెంబ్లీకి గవర్నర్‌ సరే!

అమరావతి, మే 13 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 20 నుంచి శాసనసభా సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గురువారం గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోద ముద్ర వేశారు. దీంతో.. శాసనసభా కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు గెజిట్‌ను జారీ చేశారు. 20న ఉదయం 9 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తారు.

Updated Date - 2021-05-14T08:55:01+05:30 IST