పంచాయతీ రాజ్ ఉద్యోగుల నూతన కార్యవర్గం
ABN , First Publish Date - 2021-04-19T06:21:04+05:30 IST
పంచాయతీ రాజ్ ఉద్యోగుల నూతన కార్యవర్గం
వరంగల్ రూరల్ కల్చరల్, ఏప్రిల్ 18 : పంచాయతీ రాజ్ ఉద్యోగుల అసొసియేషన్ వరంగల్ రూరల్ జిల్లా కార్యవర్గం ఎన్నికలు ఆదివారం జరిగాయి. జిల్లా ప్రజాపరిషత్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడిగా జి.యుగందర్, ప్రధాన కార్యదర్శిగా బి.విజయ్పాల్రెడ్డి, కోశాధికారిగా అబ్దుల్నబీ, అసొసియేట్ అధ్యక్షుడిగా కె.సాయిదుర్గాలక్ష్మి, ఉపాధ్యక్షులుగా సీహెచ్.శ్రీనివాస్, బి.సనత్కుమార్, టీవీ శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. జాయింట్ సెక్రటరీలుగా ఎండీ అయ్యుం, జి.సుధాకర్, సీహెచ్.ప్రవీణ్కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరిలుగా జె.ఐలయ్య, పి.ఓంప్రకాష్, ఇ.రాజ్కుమార్, ఎ.రాజేందర్రెడ్డి, స్టేట్ కౌన్సిలర్స్గా వి.అశోక్కుమార్, బి.రాజ్కుమార్, వి.ప్రవీణ్కుమార్, డి.ప్రవీణ్, ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా పి.నాగశ్రవంతి, ఎండి ఖాజాపాష, ఎం.శ్రీధర్, కె.యుగందర్, ఎం.కరుణాకుమారి, ఎండి ఇస్తేకర్ అహ్మద్, ఎం.సంతో్షబాబు, టి.చంద్రకళ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.