ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలి
ABN , First Publish Date - 2020-04-09T11:31:31+05:30 IST
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మౌలిక వసతులను కల్పించాలని జిల్లా అద నపు
అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్
కరీంనగర్, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మౌలిక వసతులను కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంప్ర సాద్లాల్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్లో మాట్లాడుతూ కేంద్రాల వద్ద గోనెసంచులు, టార్పాలిన్లు, తూకం,తేమశాతం గుర్తింపుయంత్రాలు, కోవిడ్-19 వ్యాప్తి విషయమై కొనుగోలు కేంద్రాల వద్ద పాటించాల్సిన జాగ్రత్తల గురించి ఆయన తెలిపారు.