‘గ్రామ సచివాలయాల్లో విధులు నిర్వహించం’
ABN , First Publish Date - 2021-12-04T04:04:27+05:30 IST
రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం నుంచి గ్రామ సచివాలయాల్లో విధులు నిర్వహించమని, తహసీల్దారు కార్యాలయం నుంచే విధులు నిర్వహిస్తామని ప్రకటించారు.
రాపూరు, డిశంబరు 3: రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం నుంచి గ్రామ సచివాలయాల్లో విధులు నిర్వహించమని, తహసీల్దారు కార్యాలయం నుంచే విధులు నిర్వహిస్తామని ప్రకటించారు. స్థానిక రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆందోళన చేసి, భోజన విరామ సమయంలో తహసీల్దారుకు వినతిపత్రం సమర్పించారు.