రోడ్డు ప్రమాదంలో తాతా, మనవరాలు మృతి

ABN , First Publish Date - 2021-09-19T02:43:23+05:30 IST

జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తాతా, మనవరాలు

రోడ్డు ప్రమాదంలో తాతా, మనవరాలు మృతి

అదిలాబాద్: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తాతా, మనవరాలు మృతి చెందారు. నేరడిగొండ మండలంలోని వాంకిడి  సమీపంలో బైక్, ఆర్టీసీ బస్సు  ఢీ కొన్నాయి. ఈ ఘటనలో నిర్మల్‌కు  చెందిన తాతా, మనవరాలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను నిర్మల్‌కు చెందిన  బచ్చన్ సింగ్ (60) రితిక( 4)గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-09-19T02:43:23+05:30 IST