మానేరు వాగులో తాత, మనవడు గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2022-01-11T00:56:06+05:30 IST

ప్రమాదవశాత్తు మానేరు వాగులో పడి తాత, మనవడు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న గజ ఈతగాళ్లు మానేరు వాగులో..

మానేరు వాగులో తాత, మనవడు గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం

పెద్దపల్లి: ప్రమాదవశాత్తు మానేరు వాగులో పడి తాత, మనవడు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న గజ ఈతగాళ్లు మానేరు వాగులో గాలించారు. మనవడు యశ్వంత్ మృతదేహం లభ్యమైంది. తాత దేవేందర్ కోసం గాలిస్తున్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలం పోచంపల్లి శివారులో ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. 

Updated Date - 2022-01-11T00:56:06+05:30 IST