టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ
ABN , First Publish Date - 2020-09-19T22:09:41+05:30 IST
కడప: కమలాపురం గిడ్డంగి వీధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థల వివాదంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
కడప: కమలాపురం గిడ్డంగి వీధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థల వివాదంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కత్తులు, గడ్డపారలతో ఇరువర్గాలు హల్చల్ చేశాయి. పోలీసులు రంగలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు.