గుంటూరు: వెస్ట్ డీఎస్పీ ఆఫీస్ వద్ద మహిళ హల్చల్
ABN , First Publish Date - 2021-06-23T18:03:35+05:30 IST
జిల్లాలోని వెస్ట్ డీఎస్పీ ఆఫీస్ వద్ద ఓ మైనారిటీ మహిళ పురుగు మందు డబ్బాతో హల్చల్ చేసింది.
గుంటూరు: జిల్లాలోని వెస్ట్ డీఎస్పీ ఆఫీస్ వద్ద ఓ మైనారిటీ మహిళ పురుగు మందు డబ్బాతో హల్చల్ చేసింది. శ్రీనివాసరావు పేటకు చెందిన ఓ వైసీపీ నేత తనను వేధిస్తున్నారని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఫిర్యాదు చేసినప్పటికీ నగరంపాలెం పోలీసులు పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. దీంతో తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని మహిళ హెచ్చరించింది.