గుంటూరులో మొక్కలు నాటిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు

ABN , First Publish Date - 2020-06-05T19:14:25+05:30 IST

గుంటూరులో మొక్కలు నాటిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు

గుంటూరులో మొక్కలు నాటిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు

గుంటూరు: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని మాచర్ల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే  పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మెప్మా సిబ్బందికి జూట్  చేతి సంచలను పంపిణీ చేశారు. 

Updated Date - 2020-06-05T19:14:25+05:30 IST