గుంటూరు జిల్లాలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-11-25T15:40:57+05:30 IST

గుంటూరు జిల్లాలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

గుంటూరు జిల్లాలో  బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

గుంటూరు: జిల్లాలోని సత్తెనపల్లి మండలం అబ్బూరులో బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివాహితతో విద్యార్థికి వివాహేతర సంబంధం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థిని మహిళ బంధువులు మందలించారు. వారు మందలించడంతోనే మనస్థాపం చెందిన విద్యార్థి శ్రీనివాస్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2020-11-25T15:40:57+05:30 IST