గురజాల 17వ వార్డులో పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం
ABN , First Publish Date - 2021-11-15T16:27:47+05:30 IST
జిల్లాలోని గురజాల 17వ వార్డులో పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
గుంటూరు: జిల్లాలోని గురజాల 17వ వార్డులో పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వాలంటీర్లు పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వాలంటీర్లను అక్కడ నుండి పంపించి వేయాలంటూ పోలీసులతో నేతలు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో టీడీపీ నేతలను పోలీసులు నెట్టి వేశారు.