గుంటూరులో దారుణం

ABN , First Publish Date - 2021-12-29T16:00:22+05:30 IST

జిల్లాలోని కాకుమాను మండలం పెద్దివారిపాలెంలో దారుణం జరిగింది. ఎనిమిదేళ్ల చిన్నారిపై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.

గుంటూరులో దారుణం

గుంటూరు: జిల్లాలోని కాకుమాను మండలం పెద్దివారిపాలెంలో దారుణం జరిగింది. ఎనిమిదేళ్ల చిన్నారిపై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడి కుమార్తెతో పాటు బాలిక 4 తరగతి చదువుతోంది. ఈ క్రమంలో జ్వరం, ఒళ్లు నొప్పులతో బాలిక బాధపడుతుండటంతో వెంటనే తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో నోరు విప్పిన బాలిక తనపై అత్యాచారం జరిగినట్లు తెలిపింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-12-29T16:00:22+05:30 IST