మాస్కులు లేకుండా బయట తిరిగితే జరిమాన

ABN , First Publish Date - 2021-04-16T15:50:44+05:30 IST

గుంటూరు జిల్లా: కొల్లూరు మండలంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాపార సంస్థలు..

మాస్కులు లేకుండా బయట తిరిగితే జరిమాన

గుంటూరు జిల్లా: కొల్లూరు మండలంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాపార సంస్థలు శుక్రవారం నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే నిర్వహిస్తారు. ఎవరైనా మాస్కులు లేకుండా బయట తిరిగితే జరిమాన విధిస్తామని ఎస్ఐ ఉజ్వల్ కుమార్ హెచ్చరించారు.

Updated Date - 2021-04-16T15:50:44+05:30 IST