గుంటూరులో దారుణం

ABN , First Publish Date - 2020-10-24T13:20:50+05:30 IST

జిల్లాలోని తెనాలో దారుణం జరిగింది. ఆర్థిక లావాదేవీల విషయంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. సుభానీ అనే యువకుడుని రఫీ అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు.

గుంటూరులో దారుణం

గుంటూరు: జిల్లాలోని తెనాలో దారుణం జరిగింది. ఆర్థిక లావాదేవీల విషయంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. సుభానీ  అనే యువకుడుని రఫీ అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. మద్యం తాగేందుకు తీసుకెళ్ళి హత్యకు పాల్పడ్డాడు. నవయుగ బార్‌లో అర్ధరాత్రి ఘటన చోటు చేసుకుంది. రూ.15 వేల అప్పు విషయంలో హత్య చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు అర్ధరాత్రుల వరకు బార్‌లు తెరిచి ఉంచడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Updated Date - 2020-10-24T13:20:50+05:30 IST