గుంటూరు రోడ్డు ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య

ABN , First Publish Date - 2020-07-02T14:08:46+05:30 IST

గుంటూరు రోడ్డు ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య

గుంటూరు రోడ్డు ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య

గుంటూరు: జిల్లాలోని యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి జీజీహెచ్‌లో‌ చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. విజయవాడవైపు వెళ్తన్న కారును కంటైనర్ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. కాగా మృతుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. 

Updated Date - 2020-07-02T14:08:46+05:30 IST