Guntur: బాపట్లలో కాలువలోకి దూసుకెళ్లిన కారు..ఒకరు మృతి

ABN , First Publish Date - 2021-09-12T13:07:50+05:30 IST

బాపట్లలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు

Guntur: బాపట్లలో కాలువలోకి దూసుకెళ్లిన కారు..ఒకరు మృతి

గుంటూరు: బాపట్లలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ముగ్గురు అమ్మాయిలు, ఐదుగురు అబ్బాయిలు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన బాపట్ల మండలం ఆదర్శనగర్‌ సమీపంలో చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు విజయవాడకు చెందిన శ్రీనాథ్‌రెడ్డిగా పోలీసులు గుర్తించారు.

Updated Date - 2021-09-12T13:07:50+05:30 IST