Guntur: సత్తెనపల్లిలో ఆటోను ఢీకొన్న లారీ..ఒకరు మృతి
ABN , First Publish Date - 2021-09-30T12:27:26+05:30 IST
సత్తెనపల్లిలో మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణంగా చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి
గుంటూరు: సత్తెనపల్లిలో మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణంగా చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. గాయాలైన వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.