బాలుర ఎస్టీ గురుకుల పాఠశాలలో నలుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2021-11-11T15:26:53+05:30 IST
కాటారం బాలుర ఎస్టీ గురుకుల పాఠశాలలో కరోనా వైరస్ కలకలం రేపింది. స్కూల్ యాజమాన్యం కరోనా టెస్టులు నిర్వహించారు. కరోనా టెస్టుల్లో నలుగురు
జయశంకర్ భూపాలపల్లి: కాటారం బాలుర ఎస్టీ గురుకుల పాఠశాలలో కరోనా వైరస్ కలకలం రేపింది. స్కూల్ యాజమాన్యం కరోనా టెస్టులు నిర్వహించారు. కరోనా టెస్టుల్లో నలుగురు విద్యార్థలకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు టెస్టుల్లో తెలింది. విద్యార్థుల తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్థులను వెంటనే స్కూల్ సిబ్బంది క్వాంరటైన్కు తరలించారు.