ఆర్టీసీ బస్సు బీభత్సం.. ఇద్దరు అక్కడికక్కడే మృతి

ABN , First Publish Date - 2021-11-15T03:45:24+05:30 IST

ఐనవోలు మండలం ఉడతగూడెంలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా ద్విచక్ర వాహనంపైకి ...

ఆర్టీసీ బస్సు బీభత్సం.. ఇద్దరు అక్కడికక్కడే మృతి

హన్మకొండ: ఐనవోలు మండలం ఉడతగూడెంలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా ద్విచక్ర వాహనంపైకి వేగంగా దూసుకెళ్ళి ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న అన్నదమ్ములు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఏలియా (41), కుమార్ (36)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-11-15T03:45:24+05:30 IST