Telangana: హనుమకొండలో పేలుడు పదార్థాలు స్వాధీనం
ABN , First Publish Date - 2021-12-16T13:53:04+05:30 IST
జిల్లాలోని కమలాపూర్ మండలం వంగపల్లి క్రాస్ వద్ద భారీ ఎత్తున పేలుడు పదార్థాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హనుమకొండ: జిల్లాలోని కమలాపూర్ మండలం వంగపల్లి క్రాస్ వద్ద భారీ ఎత్తున పేలుడు పదార్థాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరకాల మండలం కామారెడ్డిపల్లికి అక్రమంగా తరలిస్తుండగా పేలుడు పదార్థాలను సీజ్ చేశారు. 800 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, రోల్ కేబుల్ వైర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.