ఐదు వేల మందికి సాయమందిస్తాం

ABN , First Publish Date - 2020-04-06T09:35:04+05:30 IST

పంజాబ్‌లోని తన స్వస్థలమైన జలంధర్‌లో ఐదు వేల మందికి 5 కిలోల బియ్యం, గోధమ పిండి, వంటనూనెతో పాటు ఇతర నిత్యావసర సరుకులు...

ఐదు వేల మందికి సాయమందిస్తాం

ముంబై: పంజాబ్‌లోని తన స్వస్థలమైన జలంధర్‌లో ఐదు వేల మందికి 5 కిలోల బియ్యం, గోధమ పిండి, వంటనూనెతో పాటు ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నట్టు హర్భజన్‌ సింగ్‌ వెల్లడించాడు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న పేదవారికి సహాయం చేయాలని తాను, తన భార్య గీత నిర్ణయించుకున్నామని తెలిపాడు. 

Updated Date - 2020-04-06T09:35:04+05:30 IST