బయటకు వచ్చే వారిపై కేసులు పెట్టండి: హరీష్రావు ఆదేశం
ABN , First Publish Date - 2020-03-30T18:29:23+05:30 IST
సిద్దిపేట: నేడు మంత్రి హరీష్రావు సిద్దిపేట పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి వీధి తిరుగుతూ..
సిద్దిపేట: నేడు మంత్రి హరీష్రావు సిద్దిపేట పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి వీధి తిరుగుతూ.. ఎవ్వరూ బయటకు రావద్దని హెచ్చరించారు. అనవసరంగా బయటకు వచ్చే వారిపై కేసులు పెట్టడమే కాకుండా వారి బండ్లను సీజ్ చేయాలని పోలీసులను ఆదేశించారు. ఈ క్రమంలో పోలీసులు నాలుగు వెహికిల్స్ను సీజ్ చేశారు.