ఆటో కార్మికులకు నిత్యావసరాలను పంపిణీ చేసిన మంత్రి హరీష్రావు
ABN , First Publish Date - 2020-03-30T18:56:21+05:30 IST
సిద్దిపేట: లాక్డౌన్ కారణంగా పనులు లేక కూలీలు, ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు.
సిద్దిపేట: లాక్డౌన్ కారణంగా పనులు లేక కూలీలు, ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. నేడు సిద్దిపేటలోని ఆటో కార్మికులకు మంత్రి హరీష్రావు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. సిద్దిపేటకు కొత్తగా వచ్చిన రెండు స్ప్రే మిషన్లను ఆయన ప్రారంభించారు. స్థానిక గాంధీ చౌక్ వద్ద కరోనా వైరస్ నివారణకు సోడియం ఐపో క్లోరైడ్ను హరీష్రావు స్ప్రే చేయించారు.