ఆరోగ్య కార్యకర్తకలకు ‘బీమా’కల్పించాలి
ABN , First Publish Date - 2020-06-01T10:31:04+05:30 IST
కరోనా నియంత్రణ కోసం పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ప్రధానమంత్రి
ఒంగోలు(కలెక్టరేట్), మే 31 : కరోనా నియంత్రణ కోసం పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ప్రధానమంత్రి గ రీబ్ కళ్యాణ్ ప్యాకేజీని అమలు చేయాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వినుకొండ రాజారావు కోరారు. ఆదివారం ఒంగోలులో డీ ఆర్వో వెంకటసుబ్బయ్యను కలిసి వినతిపత్రం అందజేశారు. చీమకుర్తి క్వా రంటైన్లో విధులు నిర్వహిస్తున్న హెల్త్అసిస్టెంట్ ఇటీవల మృతి చెందార ని, బీమా పథకాన్ని అమలు చేసి ఉద్యోగి కుటుంబాన్ని ఆదుకోవాలని కో రారు. కార్యక్రమంలో పి.అక్కమ్మ, పి.అనిల్కుమార్, ఎన్.రామ్మోహన్రావు, ఈదర విజయభాను, ఎం.చెంచారావు పాల్గొన్నారు.