భారీగా రేషన్ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2021-10-27T00:39:44+05:30 IST

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు

భారీగా రేషన్ బియ్యం పట్టివేత

సూర్యాపేట: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. జిల్లాలోని మఠంపల్లి మండలం అల్లిపురం గ్రామంలో రాధిక రైస్ మిల్లుపై అధికారులు దాడి చేసారు. ఈ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 278 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనితో సంబంధమున్న ఇద్దరిని అరెస్ట్ చేసారు. నలుగురిపై కేసు నమోదు చేసారు. 

Updated Date - 2021-10-27T00:39:44+05:30 IST