హెరిటేజ్ ఫుడ్స్ రూ. కోటి విరాళం
ABN , First Publish Date - 2020-03-29T16:34:54+05:30 IST
హెరిటేజ్ ఫుడ్స్ కోటి రూపాయల విరాళం ప్రకటించింది.
హైదరాబాద్: ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కరోనా వైరస్పై పోరుకు హెరిటేజ్ ఫుడ్స్ కోటి రూపాయల విరాళం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలకు రూ.30 లక్షల చొప్పున విరాళం ప్రకటించింది. అలాగే ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాలకు రూ.10 లక్షల చొప్పున హెరిటేజ్ ఫుడ్స్ విరాళం ప్రకటించింది.