రాజధాని రైతుల వార్షిక కౌలుపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2021-06-18T21:22:37+05:30 IST

రాజధాని రైతుల వార్షిక కౌలుపై హైకోర్టులో విచారణ జరిగింది. కౌలు చెల్లింపుపై మందడం రైతు హైకోర్టును ఆశ్రయించాడు.

రాజధాని రైతుల వార్షిక కౌలుపై హైకోర్టులో విచారణ

అమరావతి: రాజధాని రైతుల వార్షిక కౌలుపై హైకోర్టులో విచారణ జరిగింది. కౌలు చెల్లింపుపై మందడం రైతు హైకోర్టును ఆశ్రయించాడు. కౌలు విషయంలో ప్రతి ఏడాది ఎందుకు అలసత్వం వహిస్తున్నారని, కౌలు ఎప్పుడు చెల్లిస్తారని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. కౌలు చెల్లించేందుకు నాలుగు వారాల సమయం కావాలని ప్రభుత్వం కోరింది. 3 వారాల్లో కౌలు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని హైకోర్టు ఆదేశించింది.

Updated Date - 2021-06-18T21:22:37+05:30 IST