చెన్నమనేని పౌరసత్వ వివాదంపై నేడు హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2021-06-22T16:59:16+05:30 IST

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ

చెన్నమనేని పౌరసత్వ వివాదంపై నేడు హైకోర్టులో విచారణ

హైదరాబాద్: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. చెన్నమనేని జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నాడని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో అఫిడవిట్ ధాఖలు చేసింది. ఈ నేపథ్యంలో నేడు హైకోర్టు విచారణ కీలకంగా మారనుంది. 


Updated Date - 2021-06-22T16:59:16+05:30 IST