గరుడ వాహన సేవలో హైకోర్టు సీజే

ABN , First Publish Date - 2020-10-21T08:59:46+05:30 IST

గరుడ వాహన సేవలో హైకోర్టు సీజే

గరుడ వాహన సేవలో హైకోర్టు సీజే

ఆంధ్రజ్యోతి,తిరుమల : ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి  మంగళవారం రాత్రి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడవాహన సేవలో న్యాయమూర్తి పాల్గొన్నారు.


Updated Date - 2020-10-21T08:59:46+05:30 IST