డివైడర్ ధ్వంసంపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2021-12-22T23:20:07+05:30 IST

మంగళగిరిలోని జాతీయ రహదారిపై ఉన్న డివైడర్‌ను

డివైడర్ ధ్వంసంపై హైకోర్టులో విచారణ

అమరావతి: మంగళగిరిలోని జాతీయ రహదారిపై ఉన్న డివైడర్‌ను ధ్వంసం చేసిన కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా మంగళగిరి మున్సిపల్ అధికారులు వ్యవహరించారని పిటిషనర్ పేర్కొన్నారు. డివైడర్ ధ్వంసం తరువాత రెడ్ గ్రావెల్, కాంక్రీట్, స్ట్రీట్ లైట్స్, ఇతర వేస్ట్ మెటీరియల్ తరలించారని పిటిషనర్ పేర్కొన్నారు. పిటిషనర్ తరుపున  న్యాయవాది ఇంద్రనీల్ వాదనలు వినిపించారు. ప్రతివాదులకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సంక్రాంతి సెలవుల అనంతరం వాయిదా వేసింది. 

Updated Date - 2021-12-22T23:20:07+05:30 IST