ఇద్దరు ఐఏఎస్ అధికారుల ఎన్‌బీడబ్ల్యూ రీకాల్ చేసిన హైకోర్టు

ABN , First Publish Date - 2021-07-10T03:23:18+05:30 IST

రాష్ట్రంలోని ఇద్దరు ఐఏఎస్ అధికారుల ఎన్‌బీడబ్ల్యూను హైకోర్టు రీకాల్

ఇద్దరు ఐఏఎస్ అధికారుల ఎన్‌బీడబ్ల్యూ రీకాల్ చేసిన హైకోర్టు

అమరావతి: రాష్ట్రంలోని ఇద్దరు ఐఏఎస్ అధికారుల ఎన్‌బీడబ్ల్యూను హైకోర్టు రీకాల్ చేసింది. వేర్వేరు కేసుల్లో ఐఏఎస్‌లు శశిభూషణ్, మురళీధర్‌రెడ్డిలకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. జడ్జి ఎదుట హాజరుకావడంతో వారెంట్లను ఏపీ హైకోర్టు రీకాల్ చేసింది. 

Updated Date - 2021-07-10T03:23:18+05:30 IST