టీటీడీ ఆస్తుల అమ్మకాలపై హైకోర్టులో విచారణ
ABN , First Publish Date - 2020-05-28T17:52:47+05:30 IST
అమరావతి: టీటీడీ ఆస్తుల అమ్మకాలపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. టీటీడీ ఆస్తులను వేలం వేయడం చట్టం విరుద్ధమని..
అమరావతి: టీటీడీ ఆస్తుల అమ్మకాలపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. టీటీడీ ఆస్తులను వేలం వేయడం చట్టం విరుద్ధమని.. భవిష్యత్లో టీటీడీ ఆస్తులు అమ్మకుండా చర్యలు తీసుకోవాలని న్యాయవాది బాలాజీ కోరారు. టీటీడీ ఆస్తులను అధికార వైబ్ సైట్లో పెట్టాలని న్యాయవాది కోరారు. ఈ కేసుపై విచారణను హైకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది.