హైస్కూల్‌ హెచ్‌ఎం సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2021-03-03T05:49:42+05:30 IST

చింతలపూడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానో పాధ్యాయుడు రాంబాబును సస్పెండ్‌ చేస్తూ కాకినాడ ఆర్‌జేడీ నరసింహా రావు ఉత్తర్వులు జారీ చేశారు.

హైస్కూల్‌ హెచ్‌ఎం సస్పెన్షన్‌


చింతలపూడి, మార్చి 2: చింతలపూడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానో పాధ్యాయుడు రాంబాబును సస్పెండ్‌ చేస్తూ కాకినాడ ఆర్‌జేడీ నరసింహా రావు ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల ఆవరణలో పాత భవనం కూల్చివేయాలని ఆదేశాలు ఉన్నప్పటికీ  పనులు పూర్తి చేయడంలో అలసత్వం కారణంగా సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేసినట్టు డిప్యూటీ ఈవో ఉదయకుమార్‌ తెలిపారు.


Updated Date - 2021-03-03T05:49:42+05:30 IST