గుంటూరు: రాజుపాలెం మండలం బలిజేపల్లిలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2020-07-02T16:09:04+05:30 IST

గుంటూరు: రాజుపాలెం మండలం బలిజేపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రత్యర్థుల దాడిలో గాయపడిన సుబ్బయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

గుంటూరు: రాజుపాలెం మండలం బలిజేపల్లిలో ఉద్రిక్తత

గుంటూరు: రాజుపాలెం మండలం బలిజేపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రత్యర్థుల దాడిలో గాయపడిన సుబ్బయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నేడు స్వగ్రామానికి సుబ్బయ్య మృతదేహం చేరుకోనుంది. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు గ్రామంలో భారీగా మోహరించారు. ప్రత్యర్థి వర్గంలోని 40 కుటుంబాలు గ్రామం విడిచి వెళ్ళిపోయాయి. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2020-07-02T16:09:04+05:30 IST