ముసునూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2020-06-04T19:42:36+05:30 IST

కృష్ణా: ముసునూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. భూమి హక్కు దారుడి పేరు మీద పట్టా ఇవ్వకుండా..

ముసునూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

కృష్ణా: ముసునూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. భూమి హక్కు దారుడి పేరు మీద పట్టా ఇవ్వకుండా వేరొక వ్యక్తికి చెందినట్టుగా పట్టా ఆన్‌లైన్‌లో చూపడంతో వివాదం రాజుకుంది. అందోళనకు గురైన అసలు పట్టాదారైన రైతు కుమారుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

Updated Date - 2020-06-04T19:42:36+05:30 IST