రాజధాని తరలింపు బిల్లులపై నేడు హైకోర్టు విచారణ

ABN , First Publish Date - 2020-08-14T16:07:45+05:30 IST

అమరావతి: రాజధాని తరలింపు బిల్లులపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. రాజధాని పరిరక్షణ సమితి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

రాజధాని తరలింపు బిల్లులపై నేడు హైకోర్టు విచారణ

అమరావతి: రాజధాని తరలింపు బిల్లులపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. రాజధాని పరిరక్షణ సమితి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. స్టేటస్‌ కోను కొనసాగించాలని రైతుల అభ్యర్థనపై హైకోర్టు విచారించనుంది. రాజధాని తరలింపు బిల్లులపై విచారణ నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Updated Date - 2020-08-14T16:07:45+05:30 IST