శ్రీకాకుళంలో హిందూ దేవుళ్ళ విగ్రహాలపై ఆగంతకుల దాడి

ABN , First Publish Date - 2021-08-08T17:33:15+05:30 IST

శ్రీకాకుళం: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. రాష్ట్రంలో హిందూ దేవుళ్ళ విగ్రహాలపై దాడులు పెరిగిపోతున్నాయి.

శ్రీకాకుళంలో హిందూ దేవుళ్ళ విగ్రహాలపై ఆగంతకుల దాడి

శ్రీకాకుళం: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. రాష్ట్రంలో హిందూ దేవుళ్ళ విగ్రహాలపై దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా జిల్లాలోని శ్రీముఖలింగం సమీపంలోని పద్మనాభస్వామి ఆలయంలో ఉన్న ఉప ఆలయాల్లోని విగ్రహాలను కొందరు దుండగులు ధ్వంసం చేశారు. సరస్వతీ దేవి, వినాయకుడు, మహిశాసుర మర్దిని విగ్రహాలను ధ్వంసం చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. 

Updated Date - 2021-08-08T17:33:15+05:30 IST