హిరమండలం జడ్పీటీసీ స్థానం టీడీపీ సొంతం

ABN , First Publish Date - 2021-11-18T22:46:14+05:30 IST

హిరమండలం జడ్పీటీసీ స్థానం టీడీపీ సొంతమైంది. టీడీపీ అభ్యర్థి బుచ్చిబాబుకు 89 ఓట్లతో గెలిచారు. అంతకుముందు హిర మండలం

హిరమండలం జడ్పీటీసీ స్థానం టీడీపీ సొంతం

శ్రీకాకుళం: హిరమండలం జడ్పీటీసీ స్థానం టీడీపీ సొంతమైంది. టీడీపీ అభ్యర్థి బుచ్చిబాబుకు 89 ఓట్లతో గెలిచారు. అంతకుముందు హిర మండలం కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ ఒత్తిడితో రీకౌంటింగ్‌కు అధికారుల సన్నాహాలు చేశారు. అయితే రీకౌంటింగ్‌ కుదరదంటూ టీడీపీ నిరసనకు దిగింది. కౌంటింగ్ కేంద్రం దగ్గర టీడీపీ కార్యకర్తల ధర్నాకు దిగారు. కౌంటింగ్ కేంద్రానికి మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ వచ్చారు. దీంతో పరిస్థితి మరింతి ఉద్రిక్తంగా మారింది. టీడీపీ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు.

Updated Date - 2021-11-18T22:46:14+05:30 IST